Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మతసామరస్యం వెల్లువిరిసిన వేళ

Follow Udayam on Google
babu varun Aug 28, 2026 5:00 PM రాజన్న సిరిసిల్లGeneral
మతసామరస్యం వెల్లువిరిసిన వేళ - Udayam
గంభీరావుపేట మండల వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు హమీద్ కు పలువురు మహిళలు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ.. అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్ అని తెలిపారు.

Comments

G
Loading comments...