Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మతి స్థిమితం లేని మహిళ పింఛన్ నొక్కిన సచివాలయ సిబ్బంది

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 02, 2026 1:40 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మతి స్థిమితం లేని మహిళ పింఛన్ నొక్కిన సచివాలయ సిబ్బంది - Udayam
కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ బాలప్ప గారి పల్లి క్వాటర్స్ కి వెంకటమ్మ అనే మహిళకు సచివాలయం సిబ్బంది అయినా ఓం ప్రకాష్ 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వకుండా 2000 ఇచ్చాడు. ఆర్ సీ పి ఐ కదిరి నియోజకవర్గ కార్యదర్శి అడగ్గా ప్రతి నెల ఇలాగే ₹2,000 ఇస్తున్నామని పరుషంగా సమాధానమిచ్చిన అధికారి, పెన్షన్ నొక్కేసిన అధికారిపై పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...