వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, ప్రాసెసింగ్పై అధ్యయనం చేసేందుకు MSSRF-చెన్నై బృందం మంగళవారం పర్యటించింది. కమిషనర్ టి.వెంకన్నతో సమావేశమై పారిశుధ్య విధానాలు, స్వచ్ఛ ఆటోలు, సిబ్బంది విధులపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం నక్కలగుట్ట డీఆర్సీ, కంపోస్టింగ్, బయోమెథనేషన్ యూనిట్లను పరిశీలించింది. బుధవారం కూడా క్షేత్రస్థాయి అధ్యయనం కొనసాగించనుంది.
Comments
Loading comments...

