Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MRO కార్యాలయం వద్ద గిరిజన సంఘాల ధర్నా

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 28, 2026 12:51 PM విజయనగరంGeneral
MRO కార్యాలయం వద్ద గిరిజన సంఘాల ధర్నా - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి తహశీల్దారు కార్యాలయం వద్ద గిరిజన సమస్యలు పరిష్కారం కోరుతూ CPI సీపీఐ ఆధ్వర్యంలో గిరిజన సంఘాలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సదుపాయాలు కల్పించాలని CPI జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ డిమాండ్‌ చేశారు.ఈ మేరకు గిరిజనుల కోసం జిల్లాకు ప్రత్యేక ITDA ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...