వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కొత్తవలస మండల పరిషత్ కార్యాలయంలో MPP నీలంశెట్టి గోపమ్మ అధ్యక్షతన మంగళవారం చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి MLC రఘురాజు హాజరై కొత్తవలస పాత ఆసుపత్రి పనుల అసంపూర్తిగా ఉండడంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం MPTC లు, ZPTC లను ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శాలువాతో ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

