Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులతో కలిసి MP స్కూటీ రైడ్

Follow Udayam on Google
భరత్ తేజ Aug 14, 2026 6:33 PM నంద్యాలGeneral
దివ్యాంగులతో కలిసి MP స్కూటీ రైడ్ - Udayam
నందికొట్కూరులో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశభక్తి, ఐక్యతను చాటేందుకు ముందుకొచ్చిన దివ్యాంగులను ఆమె అభినందించారు. దివ్యాంగులతో కలిసి స్కూటీ నడిపి ఆకట్టుకున్నారు. విద్యార్థులు, యువకుల దేశభక్తి నినాదాలతో నందికొట్కూరు పట్టణం మార్మోగింది.

Comments

G
Loading comments...