Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నితిన్ గడ్కరీతో ఎంపీ అర్వింద్ భేటీ

Follow Udayam Digital on Google
రేఖ దేవి Aug 05, 2026 5:01 PM నిజామాబాద్తెలంగాణ
నితిన్ గడ్కరీతో ఎంపీ అర్వింద్ భేటీ - Udayam Digital
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బుధవారం కేంద్ర రోడ్లు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. తెలంగాణకు సంబంధించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. ఈ భేటీలో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, గడేం నగేష్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...