Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో జారిపడి తల్లీకొడుకు మృతి

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 14, 2026 7:03 PM మహబూబాబాద్ General
చెరువులో జారిపడి తల్లీకొడుకు మృతి - Udayam
కురవి మండలం పిల్లిగుండ్లతండా పంచాయతీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి తల్లి భూక్య మౌనిక (34), ఆమె నాలుగేళ్ల కుమారుడు మృతిచెందారు. తల్లీకొడుకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హృదయ విదారక ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Comments

G
Loading comments...