వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని ధాత్రి తల్లిపాల కేంద్రం పాలు రాని శిశువులకు అండగా నిలుస్తోంది. 2025లో ప్రారంభమైన ఈ కేంద్రం ఇప్పటివరకు 112 మంది తల్లుల నుంచి 58.2 లీటర్ల ముర్రుపాలను సేకరించింది.
వైద్యుల సూచన మేరకు 2,687 మంది నవజాత శిశువులకు తల్లిపాలను అందించారు. పాలు అధికంగా ఉన్న తల్లులు స్వచ్ఛందంగా పాలు అందిస్తూ చిన్నారుల ఆరోగ్యానికి తోడ్పడుతున్నారు.
Comments
Loading comments...

