Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌ఎంపీ వద్ద చికిత్స.. బాలిక మృతి

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 11, 2026 2:13 PM ఖమ్మంక్రైమ్
ఆర్‌ఎంపీ వద్ద చికిత్స.. బాలిక మృతి - Udayam
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో 14 ఏళ్ల బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆమెకు స్థానిక ఆర్‌ఎంపీ ఇంజక్షన్‌ ఇచ్చిన తర్వాత స్పృహతప్పి, నోటి నుంచి నురగ వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆర్‌ఎంపీ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.

Comments

G
Loading comments...