వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లీకొడుకును అరెస్ట్ చేసి విచారించగా మరో హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. విజయతో పాటు మే 28న అదే కాలనీలో నివసించే రేఖను ఇదే తరహాలో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
రేఖ మృతదేహాన్ని అచ్చుమాయపల్లి శివారులో దహనం చేశారు. గతేడాది జూన్లో గ్రామ సర్పంచ్ భార్యపై ముసుగులు ధరించి కర్రలు, రాళ్లతో దాడి చేసి నగలు దోచుకున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

