Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్‌ కోసం దివ్యాంగ కుమార్తెను ఎత్తుకుని కలెక్టరేట్‌కు తల్లి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 04, 2026 12:20 PM వరంగల్General
పింఛన్‌ కోసం దివ్యాంగ కుమార్తెను ఎత్తుకుని కలెక్టరేట్‌కు తల్లి - Udayam
నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన దివ్యాంగురాలు సౌజన్యకు నాలుగు నెలలుగా పింఛన్‌ అందకపోవడంతో తల్లి యాకలక్ష్మి ఆమెను ఎత్తుకుని కలెక్టరేట్‌కు వచ్చారు. వేలిముద్రలు, ఐరిష్‌ నమోదు కాకపోవడంతో పింఛన్‌ నిలిచిపోయింది. వ్యవసాయ కూలీగా పనిచేసే యాకలక్ష్మి కుటుంబం సౌజన్య పింఛన్‌పైనే ఆధారపడుతోంది. సమస్య పరిష్కరించి పింఛన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రజావాణిలో కలెక్టర్‌ను కోరారు.

Comments

G
Loading comments...