వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కార్తె వానలు ఊరట నిచ్చాయి.వికారాబాద్ జిల్లాలో ఈ సమయపు వర్షాలు మొక్క జొన్న , పత్తి పంటల దిగు బడులకు ఆయుష్షు పోశాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే రబీ పంటల సాగుకు కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో పంటలు ఆశా జనకంగా ఉన్నాయని అన్నదాతలు తెలిపారు.
Comments
Loading comments...

