వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఢిల్లీలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాల్లో సహకారంపై చర్చించారు. భేటీ అనంతరం ఇరువురు నేతలు పుతిన్ కారులో కలిసి ప్రయాణించారు.
ఈ సందర్భంగా మోదీ తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని పుతిన్కు బహూకరించారు. భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నేతలు సమీక్షించారు.
Comments
Loading comments...

