Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుతిన్‌కు ‘తిరుక్కురళ్‌’ రష్యన్‌ అనువాద ప్రతిని అందించిన మోదీ

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 5:35 PM అంతర్జాతీయంGeneral
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ తమిళ ప్రాచీన గ్రంథం ‘తిరుక్కురళ్‌’ రష్యన్‌ అనువాద ప్రతిని బహుమతిగా అందించారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ ఈ కానుకను పుతిన్‌కు అందజేశారు.

Comments

G
Loading comments...