Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీతో కలిసి ఒకే కారులో పుతిన్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 5:33 PM అంతర్జాతీయంGeneral
ద్వైపాక్షిక చర్చలు ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఒకే కారులో భారత్‌ మండపానికి బయల్దేరారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను వీక్షించేందుకు ఇరువురు నేతలు కలిసి వెళ్లారు.

Comments

G
Loading comments...