Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ–ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో భేటీ

Follow Udayam on Google
Ram Sep 13, 2026 5:26 PM జాతీయంGeneral
మోదీ–ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో భేటీ - Udayam
న్యూఢిల్లీ: బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ప్రబోవో ఆత్మీయత , సానుకూలత , ఆశావహ దృక్పథం ఎప్పుడూ ఆకట్టుకుంటాయని మోదీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...