వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రంలో రేపు రుతుపవనాల పురోగతి
Devansh Jun 22, 2026 7:37 AM అమరావతి 5 viewsabout 3 hours ago

ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి, రాయలసీమలో ఆవర్తనం కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రేపు, జూన్ 23 నాటికి నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి, రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...