Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశాలకు రూ.186 కోట్లు బదిలీ

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 11:32 AM గుంటూరుGeneral
విదేశాలకు రూ.186 కోట్లు బదిలీ - Udayam
బోగస్‌ కంపెనీల ద్వారా రూ.186 కోట్లను విదేశాలకు అక్రమంగా బదిలీ చేసేందుకు సహకరించారనే ఆరోపణలపై గుంటూరుకు చెందిన సీఏ దామా చిన్నవెంకట సుబ్రహ్మణ్యంపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించకుండా బోగస్‌ ధ్రువపత్రాలు జారీ చేసినట్లు ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో గుర్తించింది. ఆ శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...