Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కల సంరక్షణ బాధ్యత అందరిదే

Follow Udayam on Google
sreekanth patel Aug 22, 2026 6:43 PM మహబూబ్‌నగర్General
మొక్కల సంరక్షణ బాధ్యత అందరిదే - Udayam
జడ్చర్లలో వన మహోత్సవం సందర్భంగా 7వ వార్డు గణేష్‌నగర్ కాలనీలో కమిషనర్ ఎం. గిరీష్, ఈఈ అశోక్‌కుమార్ మొక్కలు నాటారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడాలి ‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని కమిషనర్ సూచించారు.

Comments

G
Loading comments...