వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణంలోని శ్రీ రంగనాయక స్వామి గుట్టపై వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులు, ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు.
ప్రతి ఒక్కరూ మొక్క నాటి, దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో రంగనాయక స్వామి దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

