వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
మోదీ సభ ఏర్పాట్ల తనిఖీ

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను అధికారుల బృందం పరిశీలించింది. సభా వేదిక, రహదారులను తనిఖీ చేసి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఐజీ గోపినాథ్ జెట్టి ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులు తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...