Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీతో శరద్ పవార్, సుప్రియా సూలే భేటీ

రమేష్ బాబు Jul 22, 2026 12:29 PM అల్ ఇండియా in about 4 hours
ప్రధాని మోదీతో శరద్ పవార్, సుప్రియా సూలే భేటీ - Udayam Digital
ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దీంతో ఎన్సీపీ.. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు కోసమే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఎంపీ సీట్లను 50 శాతం పెంచుతామని రాతపూర్వక హామీ ఇస్తే బిల్లుకు మద్దతు ఇస్తామని ఎన్సీపీ పేర్కొంది.

Comments

G
Loading comments...