వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
ప్రధాని మోదీతో శరద్ పవార్, సుప్రియా సూలే భేటీ

ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దీంతో ఎన్సీపీ.. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు కోసమే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఎంపీ సీట్లను 50 శాతం పెంచుతామని రాతపూర్వక హామీ ఇస్తే బిల్లుకు మద్దతు ఇస్తామని ఎన్సీపీ పేర్కొంది.
Comments
Loading comments...