వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఫోన్ చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, వివిధ రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు.
పశ్చిమ ఆసియాలో ప్రస్తుత పరిస్థితులు, తాజా పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Comments
Loading comments...
