Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మోదీకి నెతన్యాహు ఫోన్ కాల్

Follow Udayam Digital on Google
జయ ప్రకాష్ Aug 06, 2026 9:02 PM ఆల్ ఇండియా జాతీయ
మోదీకి నెతన్యాహు ఫోన్ కాల్ - Udayam Digital
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించి, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. మరోవైపు, యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారుల డ్రోన్, రాకెట్ దాడుల్లో 30 మంది సైనికులు మృతిచెందగా, 50 మంది గాయపడినట్లు యెమెన్ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...