Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి భేటీ

Follow Udayam Digital on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 2:56 PM అల్ ఇండియా జాతీయ
కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి భేటీ - Udayam Digital
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ సహా పలువురు అగ్ర నేతలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...