వార్తలకు తిరిగి వెళ్లండి

లఖిసరాయ్లోని అశోక్ ధామ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందడంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఘటనలో 12 మందికిపైగా గాయపడగా, మృతుల కుటుంబాలకు బిహార్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
Comments
Loading comments...

