Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనవడి కోసం 70 ఏళ్ల వృద్ధురాలి తిరుమల పాదయాత్ర

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 12:30 PM గుంటూరుGeneral
మనవడి కోసం 70 ఏళ్ల వృద్ధురాలి తిరుమల పాదయాత్ర - Udayam
తన మనవడు దనుశ్ అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 70 ఏళ్ల కామేశ్వరి అనే వృద్ధురాలు గుంటూరు నుంచి తిరుమలకు గురువారం కాలినడకన బయలుదేరారు. రెండేళ్ల క్రితం కాళ్లు, చేతులు పడిపోయిన మనవడికి నయమైతే నడిచి వస్తానని శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కుకోగా, అతనికి ఆరోగ్యం బాగుపడటంతో ఆమె ఈ పాదయాత్ర చేపట్టి మొక్కు తీర్చుకుంటున్నారు.

Comments

G
Loading comments...