వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, టీచర్లు తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివించాలని CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ బడి , వారి పనితీరుపై నమ్మకం లేకనే పిల్లలను ప్రైవేట్ కు పంపిస్తున్నారని విమర్శించారు. కాగా బడుల అభివృద్ధి కోసం ఆయన దేశవ్యాప్తంగా 'స్కూల్ ఠీక్ కరో' ప్రచారాన్ని ప్రారంభించారు.
Comments
Loading comments...

