Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రులకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 24, 2026 1:18 PM నాగర్ కర్నూల్General
మంత్రులకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, నాగర్‌ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి కి అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...