వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చంనాయుడును సోమవారం నిమ్మాడలో చెరకు రైతుల JAC నాయకులు కలిసారు.
విజయనగరం జిల్లా రేగిడి మండలం సంకిలి సుగర్ ఫ్యాక్టరీని కాపాడాలని 2027 -28 ఏడాదికి చెరకు క్రషింగ్ నిలుపుదల చేస్తామన్న యాజమాన్యం రైతులకు అయోమయానికి దారితీసిందని ఆరోపించారు. ఈ మేరకు స్పందించిన మంత్రి ఆ సంస్థ GM వెంకట సూర్య తేజ తో మాట్లాడారు.CM తో మాట్లాడి రైతల ,
ఫ్యాక్టరీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
Comments
Loading comments...

