వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాతంత్ర వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఉమ్మడి AP నుంచి ఇప్పటివరకు 20 సార్లు జెండా ఎగురవేసిన ఆయన.. ఈనెల 15న భద్రాద్రి జిల్లాలో 21వసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
4 దశాబ్దాల రాజకీయ జీవితంలో 5 సార్లు MLAగా, ఒకసారి MLCగా ఎన్నికై, NTR, చంద్రబాబు, KCR.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు.
Comments
Loading comments...

