Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పయ్యావుల కేశవ్ ను కలిసిన ఎమ్మెల్సీ

Follow Udayam on Google
Mohammad Aug 30, 2026 6:04 PM అనంతపురంGeneral
మంత్రి పయ్యావుల కేశవ్ ను కలిసిన ఎమ్మెల్సీ - Udayam
అనంతపురంలోని రామ్‌నగర్‌లోని మంత్రి పయ్యావుల కేశవ్‌న క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి మంత్రి పయ్యావుల కేశవ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి మంత్రి పయ్యావుల కేశవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు నేతలు వివిధ అంశాలపై ఆత్మీయంగా మాట్లాడారు.

Comments

G
Loading comments...