వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తానని నమ్మించి గుంటూరు వాసికి ఓ కేటుగాడు కుచ్చుటోపీ పెట్టాడు. విజయవాడలో జరిగిన ఈ మోసంలో వంశీ అనే వ్యక్తి, బాధితుడి నుంచి ఏకంగా లక్ష రూపాయలు కొల్లగొట్టాడు.
డబ్బులు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించిన గుంటూరు వాసి.. వెంటనే విజయవాడలోని మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

