Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంథనిలో గణనాథులను దర్శించుకున్న మంత్రి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:20 AM పెద్దపల్లి General
మంథనిలో గణనాథులను దర్శించుకున్న మంత్రి - Udayam
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం మంథని పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి దేవాలయం, స్వర్ణకారుల, రెడ్డి సంఘ భవన్‌, మందాట యూత్‌ గణపతులను దర్శించుకున్నారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మంత్రి కోరుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...