వార్తలకు తిరిగి వెళ్లండి

మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసిన బూట్లు తొలివిడతలో భాగంగా ప్రభుత్వం మార్పు చేసిన నూతన సమరూప దుస్తులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిద్ధ పద్మ, కౌన్సిలర్ విజయ లక్ష్మి,సెక్టోరియల్ ఆఫీసర్ ప్రవీణ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సిద్ధ పద్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు ,సమ రూప దుస్తులు పంపిణీ చేశామన్నారు.
Comments
Loading comments...

