వార్తలకు తిరిగి వెళ్లండి

అడవులు, వన్య ప్రాణులతోనే మనుషులకు భవిష్యత్తు ఉంటుందని జన్నారం అటవీశాఖ అధికారులు అన్నారు. శుక్రవారం మండలంలోని బొమ్మన, చింతగూడ గ్రామాలలో ఉన్న ప్రజలకు అడవులు, వన్య ప్రాణులపై కళాకారులతో పాటల రూపంలో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడంలో అడవులు వన్యప్రాణులు ముందు ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని అటవీశాఖ అధికారులు కోరారు.
Comments
Loading comments...

