వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి ఎంటీఎంసీ (MTMC) కార్యాలయం ఎదుట బుధవారం కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న దళితుల సమస్యలను పరిష్కరించి, వారికి తగిన న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు
Comments
Loading comments...

