Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందసలో లీగల్ మెట్రాలజీ ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
K Anuradha Sep 18, 2026 11:03 AM శ్రీకాకుళంGeneral
మందసలో లీగల్ మెట్రాలజీ ఆకస్మిక తనిఖీలు - Udayam
మందసలో లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తక్కువ బరువుతో బియ్యం విక్రయాలు, స్టాంపింగ్ లేని త్రాసులు, ఎంఆర్‌పీ వివరాలు లేని ప్యాకెట్ల విక్రయాలను గుర్తించారు. ఐదుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. వినియోగదారులు మోసపోతే 1800-425-0033 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...