వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్కర్నూల్ పట్టణంలోని వార్డులు, కాలనీలు, గ్రామాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు.
దరఖాస్తులో నిమజ్జనం చేసే చెరువు లొకేషన్ను నమోదు చేయాలని సూచించారు. అనంతరం టౌన్ పోలీస్స్టేషన్కు వచ్చి వివరాలు అందజేయాలన్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

