వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండలస్థాయి ప్రజావాణిని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు
అధికారుల హాజరు , గత వారం వచ్చిన దరఖాస్తులతో పాటు చేయూత నూతన పెన్షన్ దరఖాస్తులపై ఆరా తీశారు. పెన్షన్కు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను త్వరితగతిన అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ప్రజలు మండల స్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

