Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల ప్రజల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై శ్రీకాంత్

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 7:40 PM రాజన్న సిరిసిల్లGeneral
మండల ప్రజల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై శ్రీకాంత్ - Udayam
గంభీరావుపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ శ్రీకాంత్ సూచించారు. ఎగువ మానేరు జలశయం పూర్తిస్థాయిలో నిండిందని, ఏ సమయంలోనైనా మత్తడి దూకే అవకాశం ఉందని తెలిపారు. మానేరు వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాగు పరిసర ప్రాంతాలకు వెళ్లొద్దని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...