వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం, ఎంపీఓ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వచ్చిన ప్రజల వద్ద నుండి హౌసింగ్కు సంబంధించి 2, ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించి 2, రెవెన్యూ శాఖకు సంబంధించి 1 ఫిర్యాదు అందాయి. మొత్తం 5 ఫిర్యాదులు ప్రజల నుంచి స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పంపించామని, ఎంపీవో శ్రీధర్ తెలిపారు.
Comments
Loading comments...

