వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రంలోని పొన్కల్ పట్టణంలో మతిస్థిమితం కోల్పోయి నిరాశ్రయుడిగా ఉన్న వ్యక్తి విషయంలో పీసీఆర్ (పూర్ణచంద్రరావు) ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ మానవత్వాన్ని చాటుకున్నారు శుక్రవారం ఆ వ్యక్తికి గుండు తీయించి నూతన వస్త్రాలు తొడిగి ఆహారం అందించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.
కార్యక్రమంలో పూర్ణచంద్రరావు ఫౌండేషన్ సభ్యులు నోముల రాజ్కుమార్, మున్వర్ అలీ ఖాన్, కొత్త శ్రీను ఉన్నారు.
Comments
Loading comments...

