వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం: రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి మంచ నాగ మల్లేశ్వరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు పూర్తవుతున్నప్పటికీ, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సరైన పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
Comments
Loading comments...

