Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తి చేయాలి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:38 PM మహబూబాబాద్ General
మల్యాల రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తి చేయాలి - Udayam
మహబూబాబాద్‌ పట్టణ పరిధిలోని మల్యాల క్లస్టర్‌ రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలని ఏఈవో సరిత తెలిపారు. ఎరువులు, కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. మాధవపురం, బేతోలు, మల్యాల రైతులు సమీప మీసేవ కేంద్రంలో ఆధార్‌, భూమి పట్టా పత్రాలు, మొబైల్‌ నంబర్‌ వివరాలు అందించి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...