వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీ యువకులపై దాడి చేసిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు డిమాండ్ చేశారు. బాధ్యులను సస్పెండ్ చేయకపోతే సహాయ నిరాకరణ కొనసాగుతుందని హెచ్చరించారు.
అటవీశాఖకు ప్రజలు సహకరించవద్దని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, కవ్వాల్ ప్రాంత సమస్యలపై కూడా ప్రభుత్వం స్పందించాలని కోరారు.
Comments
Loading comments...
