వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గంలోని పలు ముఖ్యమైన అంశాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి విషయాలను ఎమ్మెల్యే స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.
Comments
Loading comments...

