వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 22వ వార్డు నివాసి ఇక్కిరి రాము భౌతికకాయానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం నివాళులర్పించారు.
అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

