వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ నర్సంపేటలో బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ది అభిమానులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, గిర్నిబావిలో శవయాత్ర నిర్వహించారు.
బీఆర్ఎస్ నేతలు రాజకీయ కక్షతోనే విగ్రహాన్ని తొలగించారని ఆరోపించారు. అనుమతులు లేకపోవడంతోనే విగ్రహాన్ని తొలగించామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

